అమరావతిలో నేడు టీడీపీ నేతల సమావేశం

అమరావతిలో నేడు టీడీపీ నేతల సమావేశం
x
Highlights

అమరావతిలో ఇవాళ టీడీపీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమై పార్టీలో వలసలపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర...

అమరావతిలో ఇవాళ టీడీపీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమై పార్టీలో వలసలపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందించబోతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. పార్టీ వలసలపై చర్చించడంతో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories