అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణం: మంత్రి బొత్స

అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణం: మంత్రి బొత్స
x
Highlights

అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో...

అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరిగాయో తమ విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ వ్యవహారంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories