Coronavirus: ఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు

Coronavirus: ఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు
x
Highlights

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2452 కి చేరాయి....

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2452 కి చేరాయి. గడిచిన 24గంటల్లో ఒకరు మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజా మరో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 8,092 మంది నమూనాలు పరీక్షించగా.. వారిలో 45 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. గడిచిన 24గంటల్లో నెల్లూరు లో ఒకరు మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2452 పాజిటివ్ కేసు లకు గాను 1680 మంది డిశ్చార్జ్ కాగా, 54 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 718.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories