వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు
x
Highlights

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. దీన్ని సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సునీల్ ‌గ్యాంగ్‌ ఈ...

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. దీన్ని సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సునీల్ ‌గ్యాంగ్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు.. ఇప్పటివరకు 800 మంది సాక్షులను విచారించి.. ఈ నిర్ణారణకు వచ్చారు. ఇటీవల ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి మరణంతో.. అనుమానాలు బలపడ్డాయి. ఆ కోణంలో దర్యాప్తు చేసిన అధికారులకు.. సునీల్‌ గ్యాంగ్‌ విషయం తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories