ప్రకాశం జిల్లాలో హడలెత్తిస్తున్న ఎసిబి అధికారులు
ప్రకాశం జిల్లాలో ఎసిబి అధికారులు హడలెత్తిస్తున్నారు. అధికారుల దెబ్బకు మద్యం వ్యాపారులు వణికిపోతున్నారు. పదిరోజుల క్రిత సింగరాయకొండ ఎక్సైజ్ సిఐ గురవయ్యతోపాటు ఒంగోలు మద్యం సిండికేట్ వ్యాపారి వెంకటరావు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలోని మద్యం వ్యాపారలు భయాందోళనకు గురయ్యారు.