పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద వైఎస్ షర్మిల మహాధర్నా

YS Sharmila Maha Dharna at Palamuru Ranga Reddy Project
x

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద వైఎస్ షర్మిల మహాధర్నా

Highlights

YS Sharmila: ప్రాజెక్టును పూర్తి చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంపై ధర్నా

YS Sharmila: పాలమూరు జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ వద్ద వైఎస్ షర్మిల మహాధర్నా చేసింది. ప్రాజెక్టును పూర్తి చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంపై నిరసనగా షర్మిల ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు అంచనావ్యయం 65వేల కోట్లకు పెంచి కాజేశారని వైఎస్ షర్మిల ఆరోపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories