షిర్డీ రైలులో మహిళా దొంగల హల్‌చల్.. 9 మందిని పట్టించిన ప్రయాణికులు

Women Robbers In Shirdi Train
x

షిర్డీ రైలులో మహిళా దొంగల హల్‌చల్.. 9 మందిని పట్టించిన ప్రయాణికులు

Highlights

Shirdi Train: బంగారు చైన్లు, బ్యాగులను ఎత్తుకెళుతున్న దొంగలు

Shirdi Train: షిరిడీ రైలులో మహిళా దొంగలు హల్‌చల్ చేశారు. నవీపేట వద్ద క్రాసింగ్ ఉండటంతో రైలు ఆగింది. దీంతో 9 మంది సభ్యులతో కూడిన దొంగముఠా రైలులో దొంగతనానికి పాల్పడింది. బాసర వద్ద చైన్ లాగి పారిపోయేందుకు యత్నంచడంతో... ప్రయాణికులు పట్టుకున్నారు. 9 మందిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ మహిళా దొంగలను మహారాష్ట్ర బిడ్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories