వికారాబాద్ జిల్లా రంగాపూర్‌లో ఉద్రిక్తత

Tension in Rangapur of Vikarabad District
x

వికారాబాద్ జిల్లా రంగాపూర్‌లో ఉద్రిక్తత

Highlights

Vikarabad: సర్వేనెంబర్ 18లోని స్థలం .. ప్రభుత్వ భూమి అంటూ సీపీఎం కార్యకర్తల నిరసన

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వేనెంబర్ 18లోని స్థలం.. ప్రభుత్వ భూమి అంటూ సీపీఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆ స్థలంలో గుడిసెలు వేసేందుకు సీపీఎం నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్‌ 18లోని భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories