Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర

Shobhayatra Under The Leadership Of BJP MLA Raja Singh
x

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర

Highlights

Raja Singh: గోషామహల్ నుండి సుల్తాన్‌బజార్‌ వరకు శోభాయాత్ర

Raja Singh: శ్రీరామ నవమిని పురస్కరించుకుని..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. గోషామహల్ నుండి బేగం బజార్, గౌలిగూడ, కోఠి మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శ్రీరాముడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర కొనసాగుతున్నంతసేపు భక్తుల రామనామ స్మరణతో పరిసర ప్రాంతాలన్నీ మార్మోగిపోయాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories