Breaking News: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతి కుమారి

Santha Kumari Appointed as Telangana New Chief Secretary
x

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి

Highlights

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి

CS Shanti Kumari: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారిని నియమించారు. 2025 వరకు పదవిలో శాంతికుమారి కొనసాగనున్నారు. శాంతికుమారి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు. మొదట రామకృష్ణరావును ఇంఛార్జ్‌ సీఎస్‌గా నియమిస్తారని ప్రచారం జరిగినా.. చివరకు శాంతికుమారిని సీఎస్‌గా నియమించారు. నిన్న సోమేష్ కుమార్‎ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్‎ను నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories