గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Satyagraha Deeksha at Gandhi Bhavan
x

గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Highlights

Satyagraha Deeksha: హాజరైన జగ్గారెడ్డి, వీహెచ్‌, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేష్‌గౌడ్

Satyagraha Deeksha: గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అగ్నిపథ్‌ స్కీమ్‌‌ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేష్‌ గౌడ్‌, అంజన్‌కుమార్‌, వీహెచ్ తదితర నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్న యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories