Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష

Rythu Deeksha Under Kishan Reddy At BJP State Office
x

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష

Highlights

Kishan Reddy: రైతుల కష్టాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

Kishan Reddy: తెలంగాణలో అన్నదాతల సమస్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. తెలంగాణ రైతుల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు ఒక పోన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఏ కష్టమొచ్చినా... బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories