CM Revanth: కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. అలా చేస్తే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది

Revanth Reddy Responded for the First Time on the Phone Tapping Issue
x

CM Revanth: కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. అలా చేస్తే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది

Highlights

CM Revanth: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి రెస్పాండ్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి రెస్పాండ్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందన్న ఆయన.. మాజీ మంత్రి కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొన్ని ఫోన్లు విన్నామని చెప్తున్న కేటీఆర్.. అలా చేస్తే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఎవరైనా కుటుంబసభ్యులు ఫోన్లను కూడా ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories