K Laxman: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

People Do Not Trust Congress Says K Laxman
x

K Laxman: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Highlights

K Laxman: మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పెంచి పోషించింది

K Laxman: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరస్థితి లేదన్నారు ఎంపీ లక్ష్యణ్. మోడీ నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటుందని తెలిపారు. మజ్లీస్‌ పార్టీని కాంగ్రెస్ పార్టీనే పెంచి పోషించిందని విమర్శలు గుప్పించారు. సీఏఏ ముస్లిం వ్యతిరేక చట్టం అంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ది చెబుతారని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories