Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముగిసిన నామినేష‌న్ల గ‌డువు

Nominations Completed in Huzurabad By-Election
x

హుజురాబాద్ఉప ఎన్నికలో ముగిసిన నామినేషన్లు(ఫైల్ ఫోటో)

Highlights

*బీజేపీ అభ్యర్ధిగా ఈటెల నామినేషన్ దాఖలు *పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ

Huzurabad: హుజురాబాద్ ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈటల వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories