Nizamabad: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Nizamabad: Babli Project Gates Lifted
x

Nizamabad: శ్రీరాంసారగ్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Highlights

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర వరదనీరు పొంగిపొర్లుతోంది.

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర వరదనీరు పొంగిపొర్లుతోంది. గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఓపెన్ చేయడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ‎మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి బాబ్లీ ప్రాజెక్ట్‌ నిండగా ఒక గేట్‌ను ఎత్తి 16 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories