నేడు తెలంగాణకు మరోసారి NDSA బృందం

NDSA Team to Telangana again today
x

నేడు తెలంగాణకు మరోసారి NDSA బృందం

Highlights

Telangana: జలసౌధలో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో.. వివిధ విభాగాల అధిపతులు, నిపుణులతో భేటీ

Telangana: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనంతో పాటు సిఫార్సులకు, రెండోసారి విచారణ చేపట్టేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ NDSA బృందం ఇవాళ హైదరాబాద్ నున్నది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఈ బృందం మూడు రోజుల పాటు జలసౌదలో వివిధ విభాగాల అధిపతులు, ఇంజినీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానుంది. బ్యారేజీలకు సంబంధించి ప్లానింగ్, హైడ్రాలజీ, డీపీఆర్ రూపకల్పన-డిజైన్లు, నిర్మాణ దారులు, రాష్ట్ర డ్యాం సేఫ్టీ సంస్థ, రిటైర్డ్ ఇంజినీర్లతో కమిటీ విచారణ చేపట్టనున్నది. ఈనెల ఆరో తేదీన మొదటి సారిగా రాష్ట్రంలో పర్యటించిన NDSA బృందం పలు విషయాలపై అధ్యయనం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories