సీఐ వివాదంపై స్పందించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి.. నన్ను ఇబ్బంది పెట్టారు...

MLC Patnam Mahender Reddy Reaction on Tandur CI Rajender Reddy Issue | Live News Today
x

సీఐ వివాదంపై స్సందించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి.. నన్ను ఇబ్బంది పెట్టారు...

Highlights

Patnam Mahender Reddy: *బయటకి వచ్చిన ఆడియో రికార్డు నాది కాదు *సీఐతో బూతులు మాట్లాడలేదు

Patnam Mahender Reddy: తాండూర్ సీఐ వివాదంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్సందించారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. అయితే వేదికపై తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. రూరల్ సీఐని ఇదే విషయంపై అడిగానని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు పోలీసులకు ఫోన్‌ చేసి రూరల్‌ సీఐ, టౌన్‌ సీఐతో మాట్లాడానని వివరించారు. అయితే బయటకి వచ్చిన ఆడియో రికార్డు తనది కాదని స్పష్టం చేశారు. సీఐతో బూతులు మాట్లాడలేదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories