రేవంత్‌కు పీసీసీ పీఠం.. మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే సీతక్క

MLA Seethakka Offers Prayers in Medaram over Revanth Reddy Elected as TPCC President
x

రేవంత్‌కు పీసీసీ పీఠం.. మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే సీతక్క

Highlights

MLA Seethakka: తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డిని నియంచడం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేసింది.

MLA Seethakka: తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డిని నియంచడం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేసింది. తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు ఎమ్మెల్యే సీతక్క. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లిన సీతక్క తలపై బంగారం పెట్టుకొని వన దేవతలకు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మ దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories