Indrakaran Reddy: మంచిర్యాల పర్యటనలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Minister Indrakaran Reddy Tour in Mancherial District
x

ఇంద్రకరణ్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Indrakaran Reddy: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Indrakaran Reddy: తెలంగాణలో గుదిబండగా మారిన పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ఇంద్రకరణ్. ఈ రోజు నుండి డిసెంబర్ 8 వరకు పోడు వ్యవసాయం చేస్తున్న వారి నుంచి అప్లికేషన్ లు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇస్తామంటున్న అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories