Mahbubnagar: ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mahbubnagar MLC By-Election Ended Peacefully
x

Mahbubnagar: ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Highlights

Mahbubnagar: కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్

Mahbubnagar: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 99.86శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories