తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి భూవిలువలు పెంపు

Land values ​​increase in Telangana from February 1
x

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి భూవిలువలు పెంపు

Highlights

Telangana: భూవిలువల పెంపుతో ఒక్కసారిగా పెరిగిన రిజిస్ట్రేషన్లు, రోజువారీ కంటే రెండు మూడు రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ.

Telangana: భూవిలువల పెంపు ఎఫెక్ట్‌తో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ భారీగా నెలకొంది. రోజువారీ కంటే రెండు మూడు రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పెంచిన భూమి విలువలకు సంబంధించి ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories