Praneeth Rao Case: ప్రణీత్‌రావు కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

Investigation In Praneet Rao Case Is Going On
x

Praneeth Rao Case: ప్రణీత్‌రావు కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

Highlights

Praneeth Rao Case: FIRలో ప్రణీత్‌రావుతో పాటు ఆరుగురి పేర్లు

Praneeth Rao Case: తెలంగాణ వ్యాప్తంగా..సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో..దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి FIR‌లో ఏడుగురి నిందితుల పేర్లను చేర్చారు. ఏ-1గా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, A2గా ప్రణీత్‌రావును పేర్లను ప్రస్తావించారు. అలాగే.. A3గా రాధాకిషన్, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6, A7‌గా మరో ఇద్దరి పేర్లను చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో..ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన సూత్రధారి అని.. ఆయన కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎంక్వైరీ టీం అభియోగం మోపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories