సాత్విక్‌ ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్

Four Accused Arrested In Sathwik Suicide Case
x

సాత్విక్‌ ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ 

Highlights

* కాసేపట్లో రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

Sathwik Case: నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది రాజేంద్రనగర్‌ కోర్టు. దీంతో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. సాత్విక్‌ మృతికి కారణమైన ప్రొఫెసర్‌ ఆచార్య, వార్డెన్‌ నరేష్‌తో పాటు.. కృష్ణారెడ్డి, జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురికి నార్సింగి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపర్చగా.. నిందితులకు రిమాండ్‌ విధించింది కోర్టు.



Show Full Article
Print Article
Next Story
More Stories