హన్మకొండ శాయంపేటలో డీసీఎం, బొలెరో ఢీ.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థతి విషమం...

DCM Hit Bollero in Hanamkonda Killed 3 Members | Live News
x

హన్మకొండ శాయంపేటలో డీసీఎం, బొలెరో ఢీ.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థతి విషమం... 

Highlights

Hanamkonda - Accident: రోడ్డుపై తెగిపడిన చేతులు, చెల్లాచెదురుగా మృతదేహాలు...

Hanamkonda - Accident: హన్మకొండ జిల్లా శాయంపేట సమీపంలో డీసీఎం, బొలెరో వాహనం ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories