Vikarabad: వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు

Conflict Between MLAs and MLCs in Vikarabad District TRS Party | Telugu Online News
x

వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు (ఫైల్-ఫోటో)

Highlights

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బాహాబాహీ.. మంత్రి సబితా సమక్షంలోనే ఇరువురు వాగ్వాదం

Vikarabad: వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఓ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బాహాబాహీకి దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు గొడవకు దిగారు. సమావేశంలో బైఠాయించి ఎమ్మెల్సీ వర్గీయులు నిరసన తెలియజేశారు. మంత్రి సబితా సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories