Revanth Reddy: ఇవాళ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం

CM Revanth Reddy Review at the Secretariat today
x

Revanth Reddy: ఇవాళ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం

Highlights

Revanth Reddy: ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర.. మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన సీఎం

Revanth Reddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెంచింది. రైతులు, నీటి సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ మీటింగ్ నిర్వహించనుండగా.. వ్యవసాయ, తాగునీటి సరఫరా విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు.. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories