Srinivas Reddy: పోచారం మనవరాలి పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు

CM Jagan And CM KCR Attended to the Pocharam Srinivasa Reddy Granddaughters Marriage
x

పోచారం శ్రీనివాస రెడ్డి మనమరాలు పెళ్ళికి హాజరైన తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రి 

Highlights

Srinivas Reddy: వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌

Srinivas Reddy: తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, జగన్ ‌పక్కపక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు. జలవివాదం తర్వాత తొలిసారి కేసీఆర్‌, జగన్‌ కలవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories