నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ నిరసనలు

BJP Rythu Satyagraha Protests in Telangana today
x

నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ నిరసనలు

Highlights

BJP: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు

BJP: నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ నిరసనలు చేపట్టనుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. వరి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఎకరాకు పంట నష్టపరిహారం 2,500 రూపాయల చెల్లింపు సహా..2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. రైతు కూలీల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.12 వేల చొప్పున రైతు భరోసా కింద 15 వేలు జమ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories