Dharmapuri Aravind: విద్యార్థుల చావులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే

BJP MP Dharmapuri Aravind Comments on CM KCR | TS News Today
x

Dharmapuri Aravind: విద్యార్థుల చావులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే

Highlights

Dharmapuri Aravind: రాష్ట్రం విడిపోయి 8ఏళ్లు కావొస్తున్నా సెంటిమెంట్ పేరుతో దోచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు

Dharmapuri Aravind: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేసీఆర్‌, ఆయన కుటుంబానికి పూనకాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ అర్వింద్. రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు కావొస్తున్నా ఇంకా సెంటిమెంట్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు దోచుకోవాలనీ చూస్తున్నారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 4లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు ఎంపీ అర్వింద్.

Show Full Article
Print Article
Next Story
More Stories