TS News: బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

BJP Foundation Day
x

TS News: బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

Highlights

TS News: బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

TS News: ఇవాళ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఆ పార్టీ పలు కార్య క్రమాలు నిర్వహించనుంది. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో బీజేపీ టిఫిన్ బైఠక్ సమావేశలు నిర్వహిస్తారు. బీజేపీ కార్యాలయాల దగ్గర, పోలింగ్ బూత్ ల కూడలి దగ్గర కార్యకర్తలు ఎవరి టిఫిన్ బాక్సులు వారే తెచ్చుకుని టిఫిన్ బైఠక్ సమావేశాలు నిర్వహిస్తారుప్రతి పోలింగ్ బూత్ లో మెజార్టీ ఓట్లు సాధించుకోవడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిఫిన్ బైఠక్ లో పార్టీకి చెందిన 38 మంది ప్రముఖులు వివిధ సెంటర్లలో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories