Konda Vishweshwar Reddy: రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారం

BJP Election Campaign In Rajendranagar Constituency
x

Konda Vishweshwar Reddy: రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారం

Highlights

Konda Vishweshwar Reddy: బీజేపీ శ్రేణులతో కలిసి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రోడ్‌ షో

Konda Vishweshwar Reddy: రాహుల్ గాంధీపై బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి...బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. యూపీలో స్మృతీ ఇరానీకి బయటపడే రాహల్ గాంధీ వాయనాడ్‌కు పారిపోయారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి కూడా తన వెంట నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలనలో మాత్రమే ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిందని రంజిత్‌రెడ్డి గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories