పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసిన టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్

BJP Chief Bandi Sanjay Meets Padma Shri Kinnera Mogulaiah | TS News Today
x

పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యను కలిసిన టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్

Highlights

Bandi Sanjay: మొగిలయ్య ప్రతిభకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది

Bandi Sanjay: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కలిశారు. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు మొగిలయ్య. కిన్నెర వాయిద్యంలో మొగిలయ్య చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిందన్నారు బండి సంజయ్. మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అన్నారు. గతంలో పద్మశ్రీ అవార్డ్ అంటే పైరవీల ద్వారా లేదా డబ్బు ఉన్నవారికి వచ్చేదని ఇప్పుడు మోడీ సర్కార్ ప్రతి వ్యక్తి కళను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories