Telangana: ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసిన ఆస్ట్రేలియా హైకమిషనర్

Australia High commissioner Meet the Minister Harisharao
x
ఫైల్ ఇమేజ్ 
Highlights

Telangana: పెట్టుబడులు పెట్టే అంశంపైన రాష్ట్రంలోని... * పరిస్థితులను అడిగి తెలుసుకున్న అతిథులు

Telangana: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావును ఆస్ట్రేలియా హైకమిషనర్ హ బారీ ఓ ఫారెల్ ఎవో, కన్సోల్ జనరల్ సారాకిర్లూ, ఎకనమిక్ కౌన్సిలర్ పెర్సీబెల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన రాష్ట్రంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ సాధారణ స్థితికి చేరుకుందని అతిథులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు హరీశ్ రావు. అలాగే రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయం, సాగు నీరు అంశాలను అడిగి తెలుసుకున్నారు ఆస్ట్రేలియా హైకమిషనర్. ఈ సందర్భంగా వారు అడిగిన పలు అంశాలపై మంత్రి హరీశ్ రావు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories