టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం

Accident In Revanth Reddy Convoy
x

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం

Highlights

* కాన్వాయ్‌లో ఒకదానికొకటి ఢీకొన్న 6 కార్లు

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కాన్వాయ్‌లో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories