Kishan Reddy: 370పై సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకం
Kishan Reddy: భారతదేశ చరిత్రలో 370 రద్దు అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయమన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. దేశప్రజలందరూ ఈ నిర్ణయాన్ని ఏకకంఠంతో స్వాగతించారని తెలిపారు. కొన్ని పార్టీలు 370 ఆర్టికల్ను రద్దు చేస్తే....జమ్మూ కశ్మీర్లో రక్తం ఏరులై పారుతుందని...విపక్ష పార్టీల నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
గౌరవ సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను.
— G Kishan Reddy (@kishanreddybjp) December 11, 2023
ఆర్టికల్ 370 ను తొలగించాలని ఆగస్టు 5, 2019న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi జీ తీసుకున్న నిర్ణయానికి ఈ తీర్పు బలాన్ని పెంచింది. ఒకప్పుడు హింసతో అల్లాడుతున్న జమ్ము & కశ్మీర్…
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire