India vs England: మరో రికార్డుకు చేరువలో విరాట్‌ కోహ్లీ

Virat Kohli On The Verge Of Breaking Another Record in T20s
x

విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

Highlights

India vs England: టీ20ల్లో 3000 పరుగుల మైలురాయికి మరో 72 రన్స్ దూరంలో కోహ్లీ

India vs England: రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకోనున్నాడు. టీ 20 మ్యాచుల్లో 3 వేల పరుగుల మైలురాయికి సమీపంలో ఉన్నాడు. మరో 72 పరుగులు చేస్తే 3వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను చేరుకుంటాడు.

2018లో టీ-20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అప్పటి నుంచి కోహ్లీ పరుగులు వేట కొనసాగుతూనే ఉంది. టీ-20 క్రికెట్ కెరీర్‌లో 25 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ 20 సిరీస్‌లో కోహ్లీ ఎటువంటి మెరుపులు మెరిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories