Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో తొలి పసిడి పతకం

Shooter Avani Lekhara Got Gold Medal in Tokyo Paralympics 2021
x

మహిళా షూటర్‌ అవని లేఖరా (ట్విట్టర్ ఫోటో)

Highlights

Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలోకి తొలి స్వర్ణం వచ్చి చేరింది. మహిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌...

Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలోకి తొలి స్వర్ణం వచ్చి చేరింది. మహిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె బంగారు పతకం సాధించింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు సృష్టించింది. ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఒక స్వర్ణం, 2 రజత పతకాలు దక్కాయి. డిస్కస్‌త్రోలో వినోద్‌ మెరిశాడు కానీ మూడో స్థానంలో నిలిచిన అతడికి కాంస్య పతకంపై నేడు స్పష్టత రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories