Assam: అస్సోం బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఢీ

Two Boats Collide on the Brahmaputra River in Assam
x

అస్సోం బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఢీ

Highlights

* ప్రమాదంలో 20మంది పర్యాటకులు గల్లంతు *ప్రమాద సమయంలో బోటులో 120మంది యాత్రికులు *100మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

Assam: అస్సోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ప్రమాదం సమయంలో బోట్‌లో 120మంది యాత్రికులు ఉండగా రెస్క్యూ బృందాలు 100మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. గల్లంతయిన మరో 20మంది కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు కొనసాగిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories