పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్..

Padma Awards Announced Padma Vibhushan to Gen Bipin Rawat
x

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్..

Highlights

Republic Day 2022: పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

Republic Day 2022: పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్‌కు కేంద్రం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. అలాగే మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్‌సింగ్‌కు సైతం పద్మ భూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించగా..17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 107 మందికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories