అయోధ్యలో బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Massive Rush At Ram Temple In Ayodhya
x

అయోధ్యలో బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Highlights

Ayodhya: ఇప్పటివరకు బాలరాముడిని దర్శించుకున్న 18.75 లక్షల మంది

Ayodhya: అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు తరలివెళ్తున్నారు. దేశం నలుమూలల నుంచి చలిని సైతం లెక్క చేయకుండా.. రాములోరిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు 18 లక్షల 75 వేల మంది అయోధ్యకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 23వ తేదీన 5 లక్షలు, 24వ తేదీన 2 లక్షల 50 వేల మంది భక్తుల బాలరాముడిని దర్శించుకున్నారు. ఇక 25 వ తేదీన 2 లక్షల మంది, 26న 3 లక్షల 50 వేల మంది దర్శించుకున్నారు. ఈ నెల 27న 2 లక్షల 50 వేలు, 28న 3 లక్షల 25 వేల మంది బాలరాముడి దర్శన ‎భాగ్యాన్ని పొందినట్లు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories