Delhi: ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో బస్సు బీభత్సం

DTC Bus Crashes Into Christian Cemetery And Damages Wall
x

Delhi: ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో బస్సు బీభత్సం

Highlights

Delhi: శ్మశానవాటిక కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి దూసుకెళ్లిన బస్సు

Delhi: ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. క్రిస్టియన్ శ్మశానవాటిక కాంపౌండ్ వాల్‌ను DTC బస్సు ఢీకొట్టింది. అనంతరం శ్మశానవాటిక లోపలికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బస్సు బీభత్సానికి శ్మశానంలోని సమాధులు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును బయటకు తీసి అక్కడ నుంచి తరలించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories