నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి

Congress Central Election Committee meeting today
x

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి

Highlights

Congress: తెలంగాణలో పెండింగ్ అభ్యర్థుల ఎంపికపై చర్చ

Congress: ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థులపై చర్చించనున్నారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ, మరో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories