Delhi: పొత్తు ఫైనల్.. అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ

Chandrababu And Pawan Kalyan Met With Amit Shah And Nadda
x

Delhi: పొత్తు ఫైనల్.. అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ

Highlights

Delhi: అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ..!

Delhi: బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. బీజేపీ, జనసేన కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ బరిలో ఉండనున్నట్లు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories