Uttar Pradesh: యూపీలో పడవ ప్రమాదం

Boat Accident in Uttar Pradesh
x

Uttar Pradesh: యూపీలో పడవ ప్రమాదం

Highlights

Uttar Pradesh: నిన్న బాందా వద్ద యమునా నదిలో పడవ బోల్తా

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‎లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు మృతదేహాలను వెలికితీశారు. నిన్న బాందా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. 17 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ప్రయాణికులున్నారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. బాధిత కుటుంబాలు తమవారి జాడ కోసం కన్నీట పర్యంతమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories