Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న

Bharat Ratna to Former Prime Minister PV Narasimha Rao
x

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న

Highlights

Bharat Ratna: ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ప్రకటించిన కేంద్రం

Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం..తాజాగా మరో ముగ్గురు కీలక వ్యక్తులకు భారతరత్న పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, చరణ్ సింగ్ యాదవ్ లకు భారతరత్న ప్రకటించింది. వ్యవసాయ రంగానికి విశిష్ట సేవలదించినందుకు గానూ ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories