Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు.. పట్టించుకోని ఢిల్లీ సీఎం

Arvind Kejriwal Gets 6th ED Summons In Liquor Scam Case
x

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు.. పట్టించుకోని ఢిల్లీ సీఎం 

Highlights

Arvind Kejriwal: ఇప్పటికే ఐదు సార్లు ఈడీ సమన్లు జారీ

Arvind Kejriwal: లిక్కర్‌ కేసులో ఢిల్లీ సీఎం ఇంటి తలుపులను మరోసారి తట్టింది ఈడీ. కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్‌ కేసులో ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులిచ్చింది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. కానీ.. ఈరోజువరకు ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్‌ హాజరుకాలేదు. ఇప్పుడు.. ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేయడంతో.. ఈసారైనా కేజ్రీవాల్‌ విచారణకు హాజరవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories