ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు

AAP MP Sanjay Singh sensational comments
x

ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు 

Highlights

AAP MP Sanjay Singh: మాగుంట రాఘవ, శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ ఒత్తడి తెచ్చింది

AAP MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట రాఘవకి 6 సార్లు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కి మూడు సార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు,.మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రధాన మంత్రిని చాలా సార్లు కలిశారని తెలిపారు.ప్రధానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో వెల్లడిచాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories