Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

3 CRPF Members Encountered by Terrorists Attack in Jammu Kashmir
x

టెర్రరిస్ట్ ఎటాక్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Jammu & Kashmir: భద్రత బలగాలపై దాడి చేసిన టెర్రరిస్టులు * ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. దాడిలో ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories