Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి కపూర్

Janhvi Kapoor Visits Tirumala Tirupati Temple
x

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి కపూర్

Highlights

Tirumala: స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నజాహ్నవి కపూర్

Tirumala: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ సినీ నటి మహేశ్వరి, లు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వెలుపలకు వచ్చిన జాహ్నవి కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories